ETV Bharat / state

మే 12 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలను మే 12 నుంచి నిర్వహించనున్నట్టు తితిదే తెలిపింది.

author img

By

Published : Apr 29, 2019, 5:21 AM IST

పద్మావతి పరిణయోత్సవాలు

మే 12 నుంచి 14 వరకు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే తెలిపింది. అదే విధంగా మే 7న అక్షయ తృతీయ, తిరుమల గంగమ్మ జాతర, శ్రీ పరుశురామ జయంతి, శ్రీ భృగు మహర్షి వేడుకలు జరగనున్నాయి. మే 9న శ్రీ శంకర జయంతి, శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం, 10న శ్రీ రామ జయంతి, 17న శ్రీ నృసింహ జయంతి, తరిగొండ వేంగమాంబ జయంతి, 18న శ్రీ కూర్మ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి, 29న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.

మే 12 నుంచి 14 వరకు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే తెలిపింది. అదే విధంగా మే 7న అక్షయ తృతీయ, తిరుమల గంగమ్మ జాతర, శ్రీ పరుశురామ జయంతి, శ్రీ భృగు మహర్షి వేడుకలు జరగనున్నాయి. మే 9న శ్రీ శంకర జయంతి, శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం, 10న శ్రీ రామ జయంతి, 17న శ్రీ నృసింహ జయంతి, తరిగొండ వేంగమాంబ జయంతి, 18న శ్రీ కూర్మ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి, 29న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.

తిరుపతిలో.. స్మార్ట్​ సిటీ ఫొటో వర్క్​షాప్

Kolkata (WB), Apr 29 (ANI): After Kolkata Knight Riders (KKR) defeated Mumbai Indians (MI) by 34 runs at Kolkata's Eden Gardens of the Indian Premier League (IPL). Mumbai Indians cricketer Quinton de Kock hailed the batting line-up of KKR. "They batted really well," said Kock. He also added that playing with KKR is a tough job as the bowlers are always in pressure because of their batting line-up.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.