ETV Bharat / state

వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఎంపీ మాగుంట - ongole mp news

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తిరుమల వైకుంఠనాథుడిని దర్శించుకున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించేలా తితిదే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

ongole mp magunta srinivasulu reddy visits tirumala for lord venkateshwara darshan
వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
author img

By

Published : Jun 24, 2020, 1:00 PM IST

తిరుమల శ్రీవారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం భౌతికదూరం, శుభ్రతను పాటిస్తూ తితిదే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని... భక్తులు భయాందోళనకు గురవకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం భౌతికదూరం, శుభ్రతను పాటిస్తూ తితిదే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని... భక్తులు భయాందోళనకు గురవకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి శ్రీవాణి ట్రస్టు టికెట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.