ETV Bharat / state

water war: జల వివాదంపై పార్లమెంట్​లో మాట్లాడుతా: ఎంపీ మాధవి - .తెలుగు రాష్ట్రాల జల వివాదం వార్తలు

తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై పార్లమెంట్​లో మాట్లాడుతానని ఆమె అన్నారు.

mp madhavi family  visits tirumala
ఎంపీ మాధవి
author img

By

Published : Jul 12, 2021, 1:16 PM IST

తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని... జల వివాదం అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువస్తామని తెలిపారు.

తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని... జల వివాదం అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువస్తామని తెలిపారు.

ఇదీ చూడండి. RAIN: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.