ETV Bharat / state

పుత్తూరులో గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

author img

By

Published : Feb 9, 2020, 7:58 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గాయత్రీ దేవికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుంచి మహిళలంతా కలశాలతో వచ్చి అమ్మవారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. అభిషేకం అనంతరం అమ్మవారిని దర్శించుకుని.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Anointed with milk on goddess gayathri matha at puthuru in chittoor
గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి:

గోవిందరాజ స్వామి ఆలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.