ETV Bharat / state

శ్రీవారి సేవలో మంత్రి మోపిదేవి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మోపిదేవి

తిరుమల శ్రీవారిని మంత్రి మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలుచేస్తున్నారని మోపిదేవి తెలిపారు. నూతన ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదన్నారు.

minister-mopidevi-visit-tirumala
minister-mopidevi-visit-tirumala
author img

By

Published : Dec 3, 2019, 11:50 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మోపిదేవి

తిరుమల శ్రీవారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలకు అవసరమైన అనేక రకాల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మోపిదేవి

తిరుమల శ్రీవారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలకు అవసరమైన అనేక రకాల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి:

జాడలేని ప్రమాణాలు.. గరళ సదృశంగా కుళాయి నీళ్లు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.