ETV Bharat / state

"రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి" - Marketing special commissioner pradyumna

రూ.3 వేల కోట్లతో త్వరలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. తిరుపతిలోని రైతు బజార్‌ను ఆయన తనిఖీ చేశారు.

మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న
author img

By

Published : Jun 23, 2019, 10:02 PM IST

Updated : Jun 23, 2019, 11:09 PM IST

మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తిరుపతిలోని రైతు బజార్‌ను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, మార్కెట్‌లోని మౌలిక వసతులపై ఆరా తీశారు. రూ.3 వేల కోట్లతో త్వరలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రద్యుమ్న తెలిపారు. రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తామన్న ప్రద్యుమ్న... అన్ని మార్కెట్లను ఈనాం పరిధిలోకి తీసుకొస్తామన్నారు. తిరుపతి, ఇతర పెద్దనగరాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తిరుపతిలోని రైతు బజార్‌ను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, మార్కెట్‌లోని మౌలిక వసతులపై ఆరా తీశారు. రూ.3 వేల కోట్లతో త్వరలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రద్యుమ్న తెలిపారు. రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తామన్న ప్రద్యుమ్న... అన్ని మార్కెట్లను ఈనాం పరిధిలోకి తీసుకొస్తామన్నారు. తిరుపతి, ఇతర పెద్దనగరాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ... జనసేనలో ముఖ్య కమిటీల ఏర్పాటు..!

Intro:చిత్తూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, వైకాపా జడ్పీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా ప్రభుత్వం పైన కక్ష సాధింపుతో ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదని చెప్పడంతో
ఈ సందర్భంగా వైకాపా జడ్పీటీసీ సభ్యులు ఆక్షేపించారు. ఈ సందర్భంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో గందరగోళం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కలుగ జేసుకుని సభ్యులకు సర్ది చెప్పడంతో వాగ్వాదo సద్దుమణిగింది.


Body:.


Conclusion:.
Last Updated : Jun 23, 2019, 11:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.