ETV Bharat / state

'తిరుపతిలో లాక్​డౌన్ నిబంధనలకు సడలింపు'

author img

By

Published : May 4, 2020, 7:43 PM IST

తిరుపతిలో లాక్​డౌన్ నిబంధనలకు అధికారులు కొన్ని సడలింపులు ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని నగర పాలక కమిషనర్ తెలిపారు.

lock down in tirupathi
lock down in tirupathi

తిరుపతి నగరంలో లాక్​డౌన్ అమలుకు కొన్ని సడలింపులు ఇచ్చినట్లు నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కోలుకొని డిశ్చార్జ్ కావడం సహా.. ఆయా ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెడ్​జోన్ నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. తిరుపతి నగరంలో మూడు డివిజన్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయన్నారు. గడిచిన 40 రోజులుగా తిరుపతి అర్బన్ పరిధిలో 17 వేల మందికిపై లాక్​డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై.. కోటీ 30 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేశామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

తిరుపతి నగరంలో లాక్​డౌన్ అమలుకు కొన్ని సడలింపులు ఇచ్చినట్లు నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కోలుకొని డిశ్చార్జ్ కావడం సహా.. ఆయా ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెడ్​జోన్ నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. తిరుపతి నగరంలో మూడు డివిజన్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయన్నారు. గడిచిన 40 రోజులుగా తిరుపతి అర్బన్ పరిధిలో 17 వేల మందికిపై లాక్​డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై.. కోటీ 30 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేశామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

లాభాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 2002 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.