ETV Bharat / state

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

author img

By

Published : Jan 6, 2020, 5:44 PM IST

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారిని దర్శించుకోవాడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుగిరులకు పోటెత్తారు. ఉదయం 4 గంటల నుంచే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. అయినప్పటికీ...క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంటల తరబడి లైన్లలో నిలబడలేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

huge rush at tirupathi
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఇదీ చదవండి:

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఇదీ చదవండి:

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.