ETV Bharat / state

అపార్ట్​మెంట్​లో చోరీ..​ - తిరుపతి నగరం తాజా వార్తలు

తిరుపతి నగరంలో ఓ అపార్ట్​మెంట్​లో చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్​​ను పోలీసులు పరిశీలించారు. బాధితులు ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు.

robbery in tirupati city
సీసీ కెమెరాల్లో దొంగలు
author img

By

Published : Jan 3, 2021, 7:12 PM IST

తిరుపతిలో ఆదివారం తెల్లవారుజామున ఓ అపార్ట్​మెంట్​లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని సాయి శ్రీనివాస అపార్ట్​మెంట్​లో రెండు ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొరికినంత దోచేశారు. బంగారు, వెండి వస్తువులు, లక్ష నగదుతో పాటు ల్యాప్‌టాప్​లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు వెళుతున్న దృశ్యాల సీసీ కెమెరాల్లో పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సీసీ కెమెరాల్లో దొంగలు

ఇదీ చదవండి: గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!

తిరుపతిలో ఆదివారం తెల్లవారుజామున ఓ అపార్ట్​మెంట్​లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని సాయి శ్రీనివాస అపార్ట్​మెంట్​లో రెండు ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొరికినంత దోచేశారు. బంగారు, వెండి వస్తువులు, లక్ష నగదుతో పాటు ల్యాప్‌టాప్​లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు వెళుతున్న దృశ్యాల సీసీ కెమెరాల్లో పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సీసీ కెమెరాల్లో దొంగలు

ఇదీ చదవండి: గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.