ETV Bharat / state

తిరుపతి చేరుకున్న హాసినీ మృతదేహం - తిరుపతి చేరుకున్న హాసిని మృతదేహం

గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన హాసినీ మృతదేహం తిరుపతిలోని ఇంటికి చేరుకుంది. హాసినీ తల్లి మధులత గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.

తిరుపతి చేరుకున్న హాసిని మృతదేహం
author img

By

Published : Sep 18, 2019, 1:01 PM IST

గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన చిన్నారి హాసినీ మృతదేహం తిరుపతి అక్కారంపల్లె చేరుకుంది. మృతదేహాన్ని చూసిన బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. హాసినీ తల్లి మధులత ఆవేదనకు అంతు లేకుండా ఉంది. ప్రమాదంలో హాసినీతోపాటు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం చనిపోయాడు. సుబ్రహ్మణ్యం మృతదేహం పూతలపట్టు మండలం వేపనపల్లెకు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

తిరుపతి చేరుకున్న హాసినీ మృతదేహం

గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన చిన్నారి హాసినీ మృతదేహం తిరుపతి అక్కారంపల్లె చేరుకుంది. మృతదేహాన్ని చూసిన బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. హాసినీ తల్లి మధులత ఆవేదనకు అంతు లేకుండా ఉంది. ప్రమాదంలో హాసినీతోపాటు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం చనిపోయాడు. సుబ్రహ్మణ్యం మృతదేహం పూతలపట్టు మండలం వేపనపల్లెకు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

తిరుపతి చేరుకున్న హాసినీ మృతదేహం

ఇదీ చదవండి

బోటు ప్రమాదంలో ఇవాళ 10 మృతదేహాలు గుర్తింపు

Intro:వాల్మీకి సినిమా మా టైటిల్ కారణంగా గా కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే సంబంధిత చిత్ర నిర్మాత టైటిల్ పేరు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పర్యటన భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వాల్మీకి సినిమా తమిళంలో ఒక గ్యాంగ్ స్టార్ జీవితం ఆధారంగా చిత్రీకరించారని తెలిపారు. గ్యాంగ్ స్టార్ కు వాల్మీకి మహర్షి పేరు పెట్టడం మంచిది కాదని సూచించారు. దీనిపై కేంద్ర మంత్రుకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.


Body:h


Conclusion:b
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.