ETV Bharat / state

ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలిక మృతి - చిత్తూరు జిల్లా వార్తలు

పొలం దున్నుతున్న ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆరెళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సింగిరెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.

chittor district
ట్రాక్టర్ నుంచి జారి పడ్డ బాలిక మృతి
author img

By

Published : Jul 4, 2020, 4:35 PM IST

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సింగిరెపల్లె గ్రామ సమీపంలో పొలం దున్నుతున్న ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డ చిన్నారి హాసిని(6) మృతి చెందింది. బాలిక పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడుతూపాడుతు తిరిగే చిన్నారి మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సింగిరెపల్లె గ్రామ సమీపంలో పొలం దున్నుతున్న ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డ చిన్నారి హాసిని(6) మృతి చెందింది. బాలిక పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడుతూపాడుతు తిరిగే చిన్నారి మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: స్పీకర్ తమ్మినేని సీతారాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.