చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ రూ 6 .75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కొండ పైనున్న శ్రీ మల్లికార్జున స్వామి అన్నదాన సేవా సమితి, స్థానిక భక్తులు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:
రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్... వెట్టి నుంచి బాలలకు విముక్తి