ETV Bharat / state

తిరుపతిలో వైకాపా విజయానికి రిగ్గింగే కారణం: సుగుణమ్మ - latest news in chittor district

తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. వైకాపా విజయానికి రిగ్గింగే కారణానమని విమర్శించారు.

ex mla
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
author img

By

Published : May 4, 2021, 9:13 PM IST

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా విజయం.. రిగ్గింగ్ ఫలితమే అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం దొంగ ఓట్లు వేయించేందుకు మనుషులను తీసుకొచ్చారని విమర్శించారు.

తిరుపతిలో వైకాపా అధిక్యత సాధించేందుకు దొంగ ఓట్లే కారణంగా మారిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాన్ని తాము పట్టించుకోవడం లేదన్న సుగుణమ్మ.. వైకాపా విజయం వెనక ప్రజా ఆమోదం లేదని తేల్చి చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా విజయం.. రిగ్గింగ్ ఫలితమే అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం దొంగ ఓట్లు వేయించేందుకు మనుషులను తీసుకొచ్చారని విమర్శించారు.

తిరుపతిలో వైకాపా అధిక్యత సాధించేందుకు దొంగ ఓట్లే కారణంగా మారిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాన్ని తాము పట్టించుకోవడం లేదన్న సుగుణమ్మ.. వైకాపా విజయం వెనక ప్రజా ఆమోదం లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ.. అనిశా కోర్టు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.