ETV Bharat / state

లారీ బోల్తా... చేలరేగిన మంటలు

author img

By

Published : Jul 10, 2020, 10:40 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో లారీ బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ ,క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

లారీ బోల్తా...వాహనంలో చేలరేగిన మంటలు !
లారీ బోల్తా...వాహనంలో చేలరేగిన మంటలు !

చిత్తూరు జిల్లా పుంగనూరు - చౌడేపల్లి మార్గమధ్యంలో చింతమాకులపల్లి వద్ద మొక్కజొన్న లోడు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారు బయటకు వచ్చిన కాసేపటికి లారీలో మంటలు చేలరేగాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు - చౌడేపల్లి మార్గమధ్యంలో చింతమాకులపల్లి వద్ద మొక్కజొన్న లోడు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారు బయటకు వచ్చిన కాసేపటికి లారీలో మంటలు చేలరేగాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.