ETV Bharat / state

తిరుపతిలో ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో అగ్నిప్రమాదం - తిరుపతిలోని హోటల్లో అగ్నిప్రమాదం న్యూస్

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్​ వంటగదిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఎలాంటి ముప్పు జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో చెలరేగిన మంటలు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో చెలరేగిన మంటలు
author img

By

Published : Jan 31, 2020, 10:22 AM IST

ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో చెలరేగిన మంటలు

ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో చెలరేగిన మంటలు

ఇదీ చూడండి:

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.