ETV Bharat / state

మదనపల్లిలో సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు... ఆవు మృతి - cylinder blosting injured three peoples one cow death in Madanapalli newsupdates

చిత్తూరు జిల్లా మదనపల్లి త్యాగరాజు వీధిలో తెల్లవారుఝామున జనావాసాల మధ్య సిలిండర్ పెలింది. ఈ ఘటనలో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఆవు చనిపోయింది.

cylinder blostibg injured three peoples one  cow death in Madanapalli
మదనపల్లిలో సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు ఆవు మృతి
author img

By

Published : Dec 23, 2019, 12:44 PM IST

మదనపల్లిలో సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు ఆవు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం త్యాగరాజు వీధిలో తెల్లవారుఝామున జనావాసాల మధ్య సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ ఆవు చనిపోయింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాలయంలో నైవేద్యం తయారుచేయటానికి గ్యాస్ స్టవ్ వెలిగించిన సందర్భంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పేలింది. ప్రమాదం జరిగిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పరిసార ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు కేకలు విని బయటకు వచ్చారు. బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమికి చికిత్స చేయించారు. చనిపోయిన ఆవును పోలీసులు, అగ్ని ప్రమాదం శాఖ సిబ్బంది బయటకు తీశారు.

మదనపల్లిలో సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు ఆవు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం త్యాగరాజు వీధిలో తెల్లవారుఝామున జనావాసాల మధ్య సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ ఆవు చనిపోయింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాలయంలో నైవేద్యం తయారుచేయటానికి గ్యాస్ స్టవ్ వెలిగించిన సందర్భంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పేలింది. ప్రమాదం జరిగిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పరిసార ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు కేకలు విని బయటకు వచ్చారు. బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమికి చికిత్స చేయించారు. చనిపోయిన ఆవును పోలీసులు, అగ్ని ప్రమాదం శాఖ సిబ్బంది బయటకు తీశారు.

ఇదీ చదవండి:

మన్యంలో ఏరులై పారుతున్న నాటుసారా.. ధ్వంసం చేసిన యువకులు

Intro: మదనపల్లిలో సిలిండర్ పేలుడు


Body:చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇంట్లో సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు పాడి ఆవు మృతి


Conclusion:సోమవారం తెల్లవారుజామున జనావాసాల మధ్య సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా ఒక పాడి ఆవు మృతి చెందింది చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం త్యాగరాజు వీధిలో ఈ సంఘటన జరిగింది ఇదే వీధిలో నివాసముంటున్న అమర్నాథ్ విజయములు వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఒక దేవాలయంలో నైవేద్యం తయారుచేయడానికి వారు గ్యాస్ స్టవ్ గెలిపించారు మరుక్షణమే అది తేలిపోయింది ఈ సంఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు అప్పటికే సంఘటన జరిగే పోయింది ఇందులో విజయమ్మ అమర్ నాతోపాటు మనవడు కూడా గాయపడ్డాడు బాధితులను హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు చనిపోయిన వాడి అవును పోలీసులు అగ్ని ప్రమాదం శాఖ సిబ్బంది బయటికి తీశారు సంఘటన జరిగింది తో పాటు పక్కల ఉన్న ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
బై టూ రామ కృష్ణ చారి స్థానికుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.