అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పీఎల్. నరసింహులు తెలిపారు. 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయినట్లు నేతలతో రైతులు వెల్లడించారు. పెట్టుబడి 10 శాతం కూడా రావడం లేదని, ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం చెల్లిస్తేనే రైతులకు పెట్టుబడి దక్కుతుందని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: