ETV Bharat / state

దంపతుల ఆత్మహత్య... కుటుంబ కలహాలే కారణమా! - చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య వార్తలు

ఆనందంగా సాగుతోంది వారీ జీవనం. కలకాలం అలాగే కలసి ఉండాలని అనుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ దంపతులు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం వారి పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాదకరమైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

couple suicide at srikalahasthi in chittoor district
దంపతుల ఆత్మహత్య.
author img

By

Published : Jan 21, 2021, 7:53 PM IST

భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీనివాసులు(30), మంజుల దంపతులు(26)ఇంట్లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను గురించి దర్యాప్తు చేపట్టారు. మృతులకు ఇద్దరు పిల్లలున్నారు.

భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీనివాసులు(30), మంజుల దంపతులు(26)ఇంట్లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను గురించి దర్యాప్తు చేపట్టారు. మృతులకు ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చదవండి: గోకర్ణపురంలో విద్యుదాఘాతంతో దంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.