ETV Bharat / state

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్

author img

By

Published : Jul 20, 2019, 5:37 AM IST

Updated : Jul 20, 2019, 7:31 AM IST

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మన్​గా ఈ నెల 28న  ఆయన  ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్ నియామకం
ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్​, డైరెక్టర్​గా సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఛానల్ తొలి ఛైర్మన్​గా దర్శకుడు కె.రాఘవేంద్రరావు పనిచేశారు. ప్రభుత్వ మార్పుతో ఆయన రాజీనామా చేశారు.

బాలిరెడ్డి పృథ్వీరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు'తో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. పృథ్వీరాజ్ వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.

ఇదీ చదవండి : జగన్​పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్

ఎస్వీబీసీ ఛైర్మన్​గా సినీనటుడు పృథ్వీరాజ్

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్​, డైరెక్టర్​గా సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఛానల్ తొలి ఛైర్మన్​గా దర్శకుడు కె.రాఘవేంద్రరావు పనిచేశారు. ప్రభుత్వ మార్పుతో ఆయన రాజీనామా చేశారు.

బాలిరెడ్డి పృథ్వీరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు'తో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. పృథ్వీరాజ్ వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.

ఇదీ చదవండి : జగన్​పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్

Intro:Ap_gnt_46_19_vhana_tanikhilu_av_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్ లు ,వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవ పత్రాలను పరిశీలించారు.సామర్ధ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించుకుని నడుపుతున్న ఆరు స్కూల్ బస్ లపై కేసు నమోదు చేసి చలాన విధించినట్లు బాపట్ల రవాణాశాఖ అధికారి సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. మైనర్లకు ఎలాంటి హననాలు ఇవ్వరాదని ఆయన సూచించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు.ప్రతి ఒక్క హనదారుడు అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు ఫోర్స్ లో ఉండేలా చూసుకోవాలన్నారు.ఈ తనిఖీల్లో పట్టణ సీఐ సాంబశివరావు,పోలీస్ సిబ్బంది పాల్గొ్నారు.Body:AvConclusion:Etv contributer
Sk.meera saheb 7075757517
Repalle guntur jillaa
Last Updated : Jul 20, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.