ETV Bharat / state

కుప్పంలో తెదేపా - వైకాపా శ్రేణుల బాహాబాహీ - పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే వార్తలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రంలో తెదేపా-వైకాపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఈ వివాదం చేలరేగింది.

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ
పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ
author img

By

Published : Apr 6, 2021, 11:03 PM IST

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై.. శాంతిపురం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు తెదేపా నాయకులు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా ప్రచార రథం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

వాగ్వాదంగా మొదలైన ఘటనలో.. ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఘర్షణలో తెదేపా నాయకుడు ఉయ్యాల జయరాం రెడ్డికి గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే.. కుప్పంలో తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై.. శాంతిపురం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు తెదేపా నాయకులు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా ప్రచార రథం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

వాగ్వాదంగా మొదలైన ఘటనలో.. ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఘర్షణలో తెదేపా నాయకుడు ఉయ్యాల జయరాం రెడ్డికి గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.