ETV Bharat / state

'వాళ్లు భూములు ఆక్రమిస్తున్నారు.. కలెక్టర్ గారూ స్పందించండి' - chandra babu on comments on ysrcp leadrs

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలు జరుగుతున్నాయని చిత్తూరు కలెక్టర్‌ హరి నారాయణకు​ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైకాపా నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

chandra babu letter to cm jagan on land kabja at palkuru
chandra babu letter to cm jagan on land kabja at palkuru
author img

By

Published : Jun 14, 2021, 10:45 AM IST

చిత్తూరు కలెక్టర్‌ హరి నారాయణకు​ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠశాల మైదాన స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలు, నిర్మాణాలతో ఆక్రమణకు యత్నిస్తున్నారన్నారని తెలిపారు. భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను.. చంద్రబాబు కోరారు.

చిత్తూరు కలెక్టర్‌ హరి నారాయణకు​ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠశాల మైదాన స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలు, నిర్మాణాలతో ఆక్రమణకు యత్నిస్తున్నారన్నారని తెలిపారు. భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను.. చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:

సీఎంకు రఘురామ ఐదో లేఖ: ఈ సారి ఏ హామీని గుర్తు చేశారంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.