ETV Bharat / state

తిరుమల మొదటి కనుమలో ప్రమాదం.. కారు బోల్తా

author img

By

Published : Aug 21, 2019, 12:15 PM IST

శ్రీవారి దర్శనం ముగించుకుని.. ఇంటికి వెళుతున్న క్రమంలో తిరుమలలో కారు బోల్తా పడింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/21-August-2019/4196335_190_4196335_1566367015079.png

తిరుమల మెదటి కనుమలో కారు అటవీ ప్రాంతలోకి దూసుకెళ్లి తిరగబడింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో కారు అదుపు తప్పి రహదారిపై నుంచి పక్కకు ఫల్టీ కొటింది. లోయ ప్రాంతం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యాత్రికులు భయట పడ్డారు.

తిరుమల మెదటి కనుమలో కారు అటవీ ప్రాంతలోకి దూసుకెళ్లి తిరగబడింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో కారు అదుపు తప్పి రహదారిపై నుంచి పక్కకు ఫల్టీ కొటింది. లోయ ప్రాంతం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యాత్రికులు భయట పడ్డారు.

Intro:తిరుమల మెదటి కనుమలో కారు అటవీ ప్రాంతలోకి దూసుకెళ్లి తిరగబడింది. కర్ణాటకా రాష్ట్రంకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు... కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో కారు అదుపు తప్పి రహదారిపై నుంచి ప్రక్కకు పల్టీ కొటింది. లోయ ప్రాంతం కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యాత్రికులు భయట పడ్డారు. Body:. Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.