ETV Bharat / state

మదనపల్లిలో మహిళ దారుణ హత్య - Madanapalle

మదనపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. నర్సింగ్ వీధిలో నివాసముంటున్న తాసిన్​ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంట్లోనే తాసిన్ గొంతుకోసి హత్య చేశారు.

మదనపల్లిలో మహిళ దారుణ హత్య
author img

By

Published : Jul 12, 2019, 5:49 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నర్సింగ్ వీధిలో ఓ మహిళ హత్యకు గురైంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగా హత్య జరిగిందా... లేక గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాసిన్ భర్త అంజద్... మసీదులో గురువుగా పనిచేస్తాడు. సాయంత్రం వేళలో ఆయన మసీదుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

మదనపల్లిలో మహిళ దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నర్సింగ్ వీధిలో ఓ మహిళ హత్యకు గురైంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగా హత్య జరిగిందా... లేక గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాసిన్ భర్త అంజద్... మసీదులో గురువుగా పనిచేస్తాడు. సాయంత్రం వేళలో ఆయన మసీదుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

రుణాలిచ్చాం... ఇవిగో ఆధారాలు... జగన్ రాజీనామా చేస్తారా..? చంద్రబాబు

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పూరి జగన్నాథ్ స్వామి రధ యాత్ర లో పూరీలో జరిగిన విధంగా ఆచారంగా సాలూరులో కూడా జరుగుతుంది జగన్నాథ్ స్వామి ప్రీతి అయిన నైవేద్యం మొక్కపెసలు కిచిడి అతి ఎక్కువ ప్రీతి అయినవి కక్క రాలు సాలూరులో లో జగన్ నాథ్ స్వామి పేరు పెట్టుకొని గత 30 సంవత్సరాలు ఉండే వర్తక వ్యాపారాలు ప్రత్యేకంగ కక్క రాలు గుడిలో ప్రసాదము అమ్మకపోయినా నా దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అని ఆచారంతో రధ యాత్ర లో షావుకారులు ఈ కక్కరాలును తయారుచేసి యాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ ఈ కక్కరాలును కొనుక్కొని వెళ్లడం ఎప్పటి నుంచో ఆచారం ఈ రథయాత్ర తొమ్మిది రోజులు దొరుకుతుంది ఈ వ్యాపారులు రోజుకి పది వేలు చొప్పున తొమ్మిది రోజులకు సుమారుగా ఆ దేవుడి పేరు పెట్టుకొని లక్ష రూపాయలు దగ్గర వ్యాపారం చేస్తారు అలాగే నాలుగు షాపులు వర్తకులు ఇచ్చట కక్కరాలును వ్యాపారం చేస్తారు ఇవి గోధుమ పిండి తో మిషన్లో వేసి వుక్కించి చిన్న ఉండల్లా చేసి చేతికి నెయ్యి రాసుకొని పీటమీద పూరి పామి నట్టు పామి కొబ్బరికోరు వేసి నూనెలో వేసి వేపు తారు మనకి మంచి నోట్లో పెడితే మంచి రుచికరమైన కక్క రాలు తయారవుతాయి


Body:h


Conclusion:h
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.