ETV Bharat / state

బాలుడి కిడ్నాప్​ కేసు సుఖాంతం - చిత్తూరు జిల్లా కిడ్నాప్​ కేసు తాజా సమాచారం

గత నెల 20న తప్పిపోయిన బాలుడు అశోక్​(6) కేసును గురువారం మదనపల్లె పోలీసులు ఛేదించారు. బాలుడిని తల్లికి అప్పగించి... నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బాలుడి కిడ్నాప్​ కేసు సుఖాంతం
బాలుడి కిడ్నాప్​ కేసు సుఖాంతం
author img

By

Published : Dec 5, 2019, 4:43 PM IST

Updated : Dec 5, 2019, 5:49 PM IST

చిత్తూరు జిల్లా సి.టి.యంలో కిడ్నాపైన బాలుడు అశోక్​ (6) కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు... సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 13 బృందాలుగా 14 రోజుల పాటు తిరిగిన పోలీసుల కృషి ఫలించింది. ప్రజలు అందించిన పక్కా సమాచారంతో వాయల్పాడు రైల్వేస్టేషన్​లో బాలుడిని, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లికి అప్పగించారు. కిడ్నాప్​ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి... పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రవి మనోహరాచారి విజ్ఞప్తి చేశారు.

బాలుడి కిడ్నాప్​ కేసు సుఖాంతం

చిత్తూరు జిల్లా సి.టి.యంలో కిడ్నాపైన బాలుడు అశోక్​ (6) కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు... సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 13 బృందాలుగా 14 రోజుల పాటు తిరిగిన పోలీసుల కృషి ఫలించింది. ప్రజలు అందించిన పక్కా సమాచారంతో వాయల్పాడు రైల్వేస్టేషన్​లో బాలుడిని, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లికి అప్పగించారు. కిడ్నాప్​ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి... పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రవి మనోహరాచారి విజ్ఞప్తి చేశారు.

బాలుడి కిడ్నాప్​ కేసు సుఖాంతం

ఇదీ చదవండి :

తాడేపల్లిలో బాలుడు కిడ్నాప్: రూ.5 లక్షలు డిమాండ్

Intro:మదనపల్లి సి.టి.యం లో కిడ్నాపైన బాలుడు వాయల్పాడు రైల్యే స్టేషన్లో ప్రత్యక్షం.Body:Ap_tpt_36_05_baludi_kidnp_sukhantam_avb_ap10100

కూటి కోసం ...... కోటివిద్యలు ఒకప్పుడు.... ఇప్పుడు విలాసాలకు అలవాటుపడిన వారు నీతిమానినపనులుచేస్తూ అడ్డంగాదొరికిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానికి తన.... మన తెలియదుపాపం.గతనెల 20వ తేదీన తప్పిపోయిన అశోక్ 6సం" బాలుడి కేసును సవాలుగా తీసుకొన్న పోలీసులు సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. కేరళ,కర్ణాటక,తమిళనాడు ముదురాష్ట్రాలలో 13 బ్యాచులుగా 14 రోజులపాటు తిరిగిన పోలీసులకు ప్రజలు అందించిన పక్కాసమాచారంతో వాయల్పాడు రైల్యే స్టేషన్లోనే బాలుడిని,కిడ్నాపర్ని అదుపులోకి తీసుకున్నారు.కిడ్నాపర్ పాటనేరస్తురాలేనని,గతంలోకూడా ఆమెపై కిడ్నాపకేసులు ఉన్నట్లు ,కర్ణాటక రాష్ట్రంలోకూడా కిడ్నాప్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.బాలుడిని వారి తల్లికి అప్పగించి,శాంతమ్మపై కేసు నమోదుచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి..... పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని,అనుమానంగా సంచరిస్తున్న వారిపై పోలీసులకు లేక100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Dec 5, 2019, 5:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.