ETV Bharat / state

'వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి' - చిత్తూరుపై నివర్ ప్రభావం తాజా వార్తలు

నివర్​, బురేవి తుపాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో నిరసన తెలియజేశారు. రైతులకు త్వరితగతిన పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

bjp, janasena leader protest  at vedhurkuppam
భాజాపా, జనసేన నిరసన
author img

By

Published : Dec 5, 2020, 6:47 PM IST

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో నిరసన చేపట్టారు. తుపాను కారణంగా నష్టపోయిన పాడి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులు ధ్వంసమయ్యాయని జనసేన నియోజకవర్గ బాధ్యులు యుగంధర్ అన్నారు. పాడైపోయిన రహదారులను పునర్​ నిర్మించాలంటూ డిమాండ్ చేశారు.

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో నిరసన చేపట్టారు. తుపాను కారణంగా నష్టపోయిన పాడి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులు ధ్వంసమయ్యాయని జనసేన నియోజకవర్గ బాధ్యులు యుగంధర్ అన్నారు. పాడైపోయిన రహదారులను పునర్​ నిర్మించాలంటూ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రోడ్డుపై గుంతలో చేపలు పడుతూ భాజపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.