చిత్తూరు జిల్లా సోమలలో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. యూనియన్ బ్యాంక్లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పంకజ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి...ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతుడి స్వస్థలం మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా తెలిసిల్లాల్ బర్రాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వీరంగం...టోల్గేట్ సిబ్బందిపై దాడి