ETV Bharat / state

'సార్​... మా అమ్మని ఇండియాకు రప్పించండి'

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన తన తల్లిని... స్వగ్రామానికి రప్పించాలని ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.

author img

By

Published : Jan 13, 2020, 5:09 PM IST

a girl complained to police  for  to bring her mother from saudhi
మీడియాతో మాట్లాడుతున్న సుకన్య
'సార్​... మా అమ్మని ఇండియాకు రప్పించండి'

పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన రాధ 3 ఎళ్ల కిందట బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. తన తల్లి ఏడాది నుంచి మాట్లాడటం లేదని రాధ కూతురు సుకన్య ఏజెంట్​ను సంప్రదించింది. ఏజెంట్ కూడా నమ్మలేని మాటలు చెప్పాడు. దీంతో సుకన్య పోలీసులను ఆశ్రయించింది. స్థానిక డీఎస్పీ ఆదేశాల మేరకు ఏజెంట్​ను స్టేషన్​కు పిలిపించి పోలీసులు విచారించారు. నెల రోజుల్లో రాధను స్వగ్రామానికి రప్పించాలని చెప్పారు. తన అమ్మ ఏడాదిగా కాలంగా సరిగా మాట్లాడటం లేదని... వాట్సప్​లో పంపిన మాటలు తన తల్లి కావని సుకన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాధ కూతురు సుకన్య మదనపల్లెలోని అమ్మమ్మ నరసమ్మ వద్ద ఉంటూ... డిగ్రీ చదువుతోంది. సుకన్య తండ్రి పాపన్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందాడు.

ఇదీచూడండి.'రాజీనామా కాదు.. పృథ్వీరాజ్​పై కఠినచర్యలు తీసుకోవాలి'

'సార్​... మా అమ్మని ఇండియాకు రప్పించండి'

పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన రాధ 3 ఎళ్ల కిందట బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. తన తల్లి ఏడాది నుంచి మాట్లాడటం లేదని రాధ కూతురు సుకన్య ఏజెంట్​ను సంప్రదించింది. ఏజెంట్ కూడా నమ్మలేని మాటలు చెప్పాడు. దీంతో సుకన్య పోలీసులను ఆశ్రయించింది. స్థానిక డీఎస్పీ ఆదేశాల మేరకు ఏజెంట్​ను స్టేషన్​కు పిలిపించి పోలీసులు విచారించారు. నెల రోజుల్లో రాధను స్వగ్రామానికి రప్పించాలని చెప్పారు. తన అమ్మ ఏడాదిగా కాలంగా సరిగా మాట్లాడటం లేదని... వాట్సప్​లో పంపిన మాటలు తన తల్లి కావని సుకన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాధ కూతురు సుకన్య మదనపల్లెలోని అమ్మమ్మ నరసమ్మ వద్ద ఉంటూ... డిగ్రీ చదువుతోంది. సుకన్య తండ్రి పాపన్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందాడు.

ఇదీచూడండి.'రాజీనామా కాదు.. పృథ్వీరాజ్​పై కఠినచర్యలు తీసుకోవాలి'

Intro:సౌదీకి వెళ్లిన తన తల్లిని స్వదేశానికి రప్పించాలని పోలీసులను ఆశ్రయించిన కూతురు


Body:సౌదీకి వెళ్లిన రాధను స్వగ్రామానికి రప్పించాలని బాధితులు వేడుకలు


Conclusion:బతుకుతెరువు కోసం సౌదీకి వెళ్లిన తన తల్లిని స్వగ్రామానికి రప్పించాలని ఆమె కూతురు పోలీసులను ఆశ్రయించిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో జరిగింది ఇదే జిల్లా పెద్దమండ్యం మండలం గోపి దిన్నె కు చెందిన రాధ 3 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం సౌదీ కి వెళ్ళింది ఈమె కూతురు సుకన్య య మన పల్లె సమీపంలో నీ ఒక ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది సుకన్య తండ్రి పాపన్న చిన్న వయసులోనే మృతి చెందాడు కుటుంబ పోషణ రాధ పైనే పడింది ఈ నేపథ్యంలో సుకన్య తన అమ్మమ్మ నర సమ్మ వద్దనే ఉంటూ చదువుకుంటుంది సంవత్సరం నుంచి తన తల్లి మాట్లాడటం లేదని కూతురు ఏజెంట్ సంప్రదించింది ఏజెంట్ కూడా నమ్మశక్యం కాని మాటలు చెప్పడంతో సుకన్య పోలీసులను ఆశ్రయించింది సోమవారం మదనపల్లె డి.ఎస్.పి కార్యాలయానికి వచ్చి స్పందన కార్యక్రమం లో ఫిర్యాదు చేసింది డిఎస్పి ఆదేశాల మేరకు ములకలచెరువు సీఐ సురేష్ ఈ కేసును విచారణ చేపట్టారు ఏజెంట్ ను స్టేషన్కు పిలిపించి విచారించారు నెల రోజుల్లో రాధను స్వగ్రామానికి కల్పించాలని ఆదేశించారు తన అమ్మ సంవత్సర కాలంగా సరిగా మాట్లాడటం లేదని వాట్సాప్ లో పంపిన మాటలు తన తల్లి కావని కూతురు అంటుంది
బై టూ సుకన్య రాధ కుమార్తె
బై టూ సురేష్ సి ఐ మలకలచెరువు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.