ETV Bharat / state

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. తమిళ స్మగ్లర్​ అరెస్టు - latest red sandle wood smugglers arrest news in chittioor district

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా మారాయి. అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వారికి భంగపాటు మాత్రం తప్పడం లేదు. తలకోన అటవీ ప్రాంతంలోని పులిగుండ్లు వద్ద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తోన్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-December-2019/5350951_132_5350951_1576148850689.png
26 red sandalwoods seized in chittoor district
author img

By

Published : Dec 12, 2019, 5:36 PM IST

Updated : Dec 13, 2019, 12:49 PM IST

పులిగుండ్లు వద్ద 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారి పాళ్యం మండలంలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తలకోన అటవీప్రాంతంలోని పులిగుండ్లు వద్ద అక్రమంగా తరలిస్తోన్న 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది అడవిలోకి పారిపోయారు. నిందితుడి వద్ద ఓ చంపిన అడవి ప్రాణిని గుర్తించారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం సమీప ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.

పులిగుండ్లు వద్ద 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారి పాళ్యం మండలంలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తలకోన అటవీప్రాంతంలోని పులిగుండ్లు వద్ద అక్రమంగా తరలిస్తోన్న 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది అడవిలోకి పారిపోయారు. నిందితుడి వద్ద ఓ చంపిన అడవి ప్రాణిని గుర్తించారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం సమీప ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:

చిత్తూరు, కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టు

Intro:తలకోన అటవీప్రాంతంలో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్.Body:Ap_tpt_37_12_smaglar_arest_av_ap10100

శేషాచల అడవులు ....ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది. అధికారులు ఎర్రచందనం అక్రమరవానా అడ్డుకోడానికి ఎంతప్రయత్నిస్తున్నా వారికి భంగపాటు తప్పడంలేదు.....
యర్రావారి పాళ్యం మండలం లోని శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు కుంబింగ్ చేశారు.తలకోన ఆటవీప్రాంతంలోని పులిగుండ్లు వద్ద 28మంది స్మగ్లర్లు తారసపడ్డారు.అధికారులరాకను గుర్తించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. ఒకతమిళ స్మగ్లర్ని అదుపులోకి తీసుకుని,26 ఎర్రచందనం దుంగలను,చంపబడిన ఉడుము (అడవి ప్రాణి) ను స్వాధీనంచేసుకొన్నారు.పట్టుబడిన వాటిని భాకరాపేట అటవీ ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. పారిపోయిన స్మగ్లర్లకోసం సమీప ప్రాంతాలలో గాలింపులు ముమ్మరంచేశారు.

శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్.

తలకోన అటవీప్రాంతంలో పులిగుండ్లు వద్ద తారసపడ్డ ఎర్రచందనం స్మగ్లర్లు.

26 ఎర్రచందనం దుంగలు,అడవి మాంసము తో పాటుగా తమిళ స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు.

పారిపోయిన స్మగర్లకోసం అటవీ సమీపప్రాంతాలలో ముమ్మర గాలింపులు చేప్పట్టిన అధికారులు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Dec 13, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.