ETV Bharat / state

'జలశక్తి అభియాన్​ను విజయవంతంగా అమలు చేస్తాం'

జలశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినేేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చర్చించారు. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

author img

By

Published : Jun 28, 2019, 6:16 AM IST

Updated : Jun 28, 2019, 1:26 PM IST

ఎల్వీ సుబ్రమణ్యం

జల సంరక్షణే ధ్యేయంగా కేంద్రం జూలై 1 నుంచి తలపెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్నిరాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. కార్యక్రమ అమలుపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సహా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి పురపాలక, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశంలో తాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 255 జిల్లాల్లోని 10 వందల 92 బ్లాకుల్లో జలశక్తి అభియాన్‌ చేపడతామని సిన్హా తెలిపారు. మొదటి దశను జూలై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు,రెండో దశను అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకూ నిర్వహిస్తామని వివరించారు. ఇంకుడు గంతలు, వాటర్ షెడ్లు, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. ప్రతినీటి బొట్టును భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలమట్టం పెంచేలా చర్యలు తీసుకుంటామని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఇద్దరు ఇంఛార్జి అధికారుల్ని నియమిస్తామని తెలిపారు..

జల సంరక్షణే ధ్యేయంగా కేంద్రం జూలై 1 నుంచి తలపెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్నిరాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. కార్యక్రమ అమలుపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సహా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి పురపాలక, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశంలో తాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 255 జిల్లాల్లోని 10 వందల 92 బ్లాకుల్లో జలశక్తి అభియాన్‌ చేపడతామని సిన్హా తెలిపారు. మొదటి దశను జూలై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు,రెండో దశను అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకూ నిర్వహిస్తామని వివరించారు. ఇంకుడు గంతలు, వాటర్ షెడ్లు, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. ప్రతినీటి బొట్టును భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలమట్టం పెంచేలా చర్యలు తీసుకుంటామని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఇద్దరు ఇంఛార్జి అధికారుల్ని నియమిస్తామని తెలిపారు..

Haldwani (Uttarakhand), June 27, ANI: National Conservation Authority conducted an inter-state meeting to discuss measures for tiger preservation. More than 70 departmental officials from Uttar Pradesh and Uttarakhand discussed various aspects and stressed on the need to focus on poaching and protection measures. Officials stated that tiger poaching and smuggling of wildlife contraband is more prevalent in the inter-state border area as the wildlife criminals also use these areas to escape the authorities. It was also decided in the meeting that as in the case of tiger reserves, attempts will be made to provide funds to forest divisions with good tiger population outside tiger reserves in Uttarakhand and Uttar Pradesh. Forest Guard Parag Madhukar of the Western Circle, expressed hope that the preservation of tigers is a significant issue which should be discussed and corridors in areas vulnerable for wildlife in divisions of the Western Circle will be identified and efforts will be made to improve these.
Last Updated : Jun 28, 2019, 1:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.