ETV Bharat / state

ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం : డీజీపీ - police

సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం నిర్వహించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Jul 1, 2019, 4:54 AM IST

ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం నిర్వహించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహించాలన్నారు. సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ఉత్తమ పోలీసింగ్ అందిచిన వారమవుతమన్నారు. వినతులను కంప్యూటర్లలో నమోదు చేసి నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు, బాధితులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. ప్రతినెలా ఎన్ని సమస్యలు పరిష్కరించారు ? అనే అంశం ఆధారంగా అధికారుల పనితీరును అంచనా వేయనున్నట్లు పేర్కోన్నారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం నిర్వహించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహించాలన్నారు. సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ఉత్తమ పోలీసింగ్ అందిచిన వారమవుతమన్నారు. వినతులను కంప్యూటర్లలో నమోదు చేసి నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు, బాధితులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. ప్రతినెలా ఎన్ని సమస్యలు పరిష్కరించారు ? అనే అంశం ఆధారంగా అధికారుల పనితీరును అంచనా వేయనున్నట్లు పేర్కోన్నారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇదీచదవండి

హరిరామ జోగయ్యకు పవన్ పరామర్శ

Intro:AP_ONG_15_30_PAN_MASALA_PACKETS_SWADHEENAM_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంట‌ర్ ఒంగోలు
.............................................................................................................................................................
ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో నిషేధిత పాన్ మ‌సాలా ప్యాకెట్లను అక్ర‌మంగా నిల్వ ఉంచిన గూండెంపై ప్ర‌కాశం జిల్లా ఒంగోలు పోలీసులు దాడి చేశారు . స్ఫెష‌ల్ బ్రాంచ్ పోలీసుల స‌హాయంతో చంద్ర‌య్య న‌గ‌ర్ లో ని గూడెంపై దాడి చేసిన పోలీసులు అనుమ‌తులు లేకుండా నిల్వ ఉంచిన 40 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే పాన్ మ‌సాలా ప్యాకెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఒంగోలు తాలూకా సీఐ ల‌క్ష్మ‌ణ్ తో పాటు స్పెష‌ల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు. అనంత‌రం కేసును ఆహార భ‌ద్ర‌తా అధికారుల‌కు బ‌దిలీ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు . విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని అన్నారు...విజువ‌ల్స్Body:ongoleConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.