ETV Bharat / state

''మోదీని మించిన నటుడు లేరు'' - చంద్రబాబు

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేేశవ్యాప్తంగా చాటిచెప్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తాం
author img

By

Published : Feb 11, 2019, 9:16 PM IST

ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తాం
ఆంధ్రప్రదేశ్​కు కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీకి గౌరవం ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. ఏపీకి సంబంధించిన మొత్తం 18 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రేపు రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర తమ డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినా.. ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని సీఎం నిలదీశారు. మోదీని మించిన నటుడు దేశంలో మరొకరు లేరన్నారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామని.. ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని చంద్రబాబు కోరారు.
undefined

ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తాం
ఆంధ్రప్రదేశ్​కు కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీకి గౌరవం ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. ఏపీకి సంబంధించిన మొత్తం 18 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రేపు రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర తమ డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినా.. ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని సీఎం నిలదీశారు. మోదీని మించిన నటుడు దేశంలో మరొకరు లేరన్నారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామని.. ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని చంద్రబాబు కోరారు.
undefined

Lucknow (Uttar Pradesh), Feb 11 (ANI): While speaking to ANI on visit of Congress party President Rahul Gandhi and Priyanka Gandhi in Lucknow today, Uttar Pradesh Health Minister Sidharth Nath Singh said, "They are calling this road show but Bharatiya Janata Party (BJP) sees this as 'Chor machaye shor'. Gandhi-Vadra family is out on bail. They can't hold road show but conduct a 'Chor show'. People of UP, especially Lucknow, will come to see corrupt faces of those who looted Rs 12 Lakh crore of this nation."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.