ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి - two young mans died with electrick shock news in ananthapuram district

అనంతపురం జిల్లా సానేవారిపల్లిలో విషాదం జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-December-2019/5478567_electrick-shock.mp4
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Dec 24, 2019, 6:04 PM IST

విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతి

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి వద్ద విషాదం జరిగింది. ఇద్దరు యువకులు జేసీబీతో పొలంలో పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ పైభాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలగా జేసీబీ పైన ఉన్న ఇద్దరూ కిందకి దిగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. మృతులు ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన పవన్, మల్లమ్మకొట్టాలకు చెందిన అంజిగా గుర్తించారు.

ఇదీ చూడండి: దేనువకొండలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతి

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి వద్ద విషాదం జరిగింది. ఇద్దరు యువకులు జేసీబీతో పొలంలో పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ పైభాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలగా జేసీబీ పైన ఉన్న ఇద్దరూ కిందకి దిగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. మృతులు ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన పవన్, మల్లమ్మకొట్టాలకు చెందిన అంజిగా గుర్తించారు.

ఇదీ చూడండి: దేనువకొండలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి

Intro:రిపోర్టర్ చంద్ర శేఖర్
సెంటర్ ధర్మవరం
జిల్లా అనంతపురం
Ap_atp_31_24_karentshock_2 deth_10002Body:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి వద్ద పొలంలో జెసిబి తో పనులు చేస్తుండగా విద్యుదాఘాతం తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు .జెసిబి పై భాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలగా జెసిబి పైన ఉన్న ఇద్దరూకిందికి దిగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు .మృతులు ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి మల్లమ్మ కొట్టాలకు చెందిన పవన్, అంజి గా గుర్తించారుConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.