ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా..ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామ సమీపంలో జరిగింది.

author img

By

Published : Aug 30, 2020, 7:53 PM IST

Two two-wheelers collided  at gugudu
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా...ఇద్దరికి గాయాలయ్యాయి. తాడిమర్రి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. క్షతగాత్రులను హాస్పిటల్​కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా...ఇద్దరికి గాయాలయ్యాయి. తాడిమర్రి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. క్షతగాత్రులను హాస్పిటల్​కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. జుబేదాబి భౌతికకాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.