ETV Bharat / state

పెన్న అహోబిలం జలాశయంలో పడి... ఇద్దరు గల్లంతు - two persons missing in Penna Ahobilum Reservoir

పెన్న అహోబిలం జలాశయంలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలో జరిగింది.

two persons missing in Penna Ahobilum Reservoir
పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరి వ్యక్తులు గల్లంతు
author img

By

Published : Jan 18, 2020, 10:53 PM IST

పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి విహారయాత్రకు వెళ్లి.. భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. సాయికృష్ణ (11) అనే బాలుడు ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట ఆడుకోవడానికి వెళ్లి కాలుజారి పడిపోయాడు. గమనించిన అతని బాబాయ్ హనుమంతు (30).. కాపాడే ప్రయత్నంలో కాలుజారి వరదలో చిక్కుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి విహారయాత్రకు వెళ్లి.. భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. సాయికృష్ణ (11) అనే బాలుడు ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట ఆడుకోవడానికి వెళ్లి కాలుజారి పడిపోయాడు. గమనించిన అతని బాబాయ్ హనుమంతు (30).. కాపాడే ప్రయత్నంలో కాలుజారి వరదలో చిక్కుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

చింతంపల్లిలో కోళ్ల బరి.... యువకుల ఢీ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ మండలం పెన్నాహాబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంతకల్లు నుండి విహారాయాత్రకు బయలుదేరి భోజనాలు చేసి తెరుగుప్రయణం అయ్యే సమయంలో 'సాయి కృష్ణ' (11) అనే బాలుడు నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట ఆడుకోవడానికి వెళ్లి కాలుజరి అందులో పడిపోయాడు. ఇది గమనించిన వల్ల బాబాయ్ హనుమంతు (30) కాపాడే ప్రయత్నంలో అతను కూడా జారీ అందులో కొట్టుకొని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

నీటి ప్రవాహం ఉన్న దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సులువుగా వెళ్ళడానికి ఉండడంతో సందర్శకులు అక్కడి వెళ్లడం ప్రమాదాలు జరగడం తరచు జరుగుతున్న అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడైనా సరైన సౌకర్యాలు కల్పించి భద్రత పెంచాలని భక్తులు, సందర్శకులు తెలిపారు.


Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 18-01-2020
sluge : ap_atp_71a_18_two_persons_gallanthu_av_AP10097
cell : 9704532806

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.