ETV Bharat / state

తమ స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని గిరిజన కుటుంబం ఆందోళన - వర్లిలో స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని గిరిజన కుటుంబం ఆందోళన

దశాబ్దాల తరబడి గడ్డివాము వేసిన తమ స్థలాన్ని ఖాళీ చేయమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ... కల్యాణదుర్గం మండల రెవెన్యూ కార్యాలయం ముందు గిరిజన కుటుంబం ఆందోళనకు దిగింది.

tribal family protest for their place at varli in ananthpuram district
వర్లిలో స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని గిరిజన కుటుంబం ఆందోళన
author img

By

Published : Jan 26, 2020, 10:47 PM IST

వర్లిలో స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని గిరిజన కుటుంబం ఆందోళన

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండల రెవెన్యూ కార్యాలయం ముందు గిరిజన కుటుంబం వినూత్నరీతిలో ధర్నా చేసింది. 15 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోని గడ్డి వాము స్థలాన్ని అధికారులు ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తోన్నారంటూ... వర్లి గ్రామానికి చెందిన రాములునాయక్ కుటుంబసభ్యులు వంట సామగ్రితో నిరసన తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ పథకం కింద ఈ స్థలాన్ని... పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. బాధితుల జాబితాలో ఉన్న తమకూ... గడ్డివాము స్థలంలోనే రెండు పట్టాలు ఇప్పించాలని తహసీల్దార్​ను కోరినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం'

వర్లిలో స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని గిరిజన కుటుంబం ఆందోళన

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండల రెవెన్యూ కార్యాలయం ముందు గిరిజన కుటుంబం వినూత్నరీతిలో ధర్నా చేసింది. 15 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోని గడ్డి వాము స్థలాన్ని అధికారులు ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తోన్నారంటూ... వర్లి గ్రామానికి చెందిన రాములునాయక్ కుటుంబసభ్యులు వంట సామగ్రితో నిరసన తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ పథకం కింద ఈ స్థలాన్ని... పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. బాధితుల జాబితాలో ఉన్న తమకూ... గడ్డివాము స్థలంలోనే రెండు పట్టాలు ఇప్పించాలని తహసీల్దార్​ను కోరినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం'

ap_atp_61_26_tribelfamily_dharna_avb_ap10005 ~~~~~~~~||~* న్యాయం చేయాలని గణతంత్ర దినోత్సవం నాడు రెవెన్యూ కార్యాలయం ముందు గిరిజన కుటుంబం ధర్నా.... ~~~~~~~~* దశాబ్దాల తరబడి గడ్డివాము వేసుకుంటున్న తమ స్థలాన్ని కొంతమంది ప్రభుత్వ లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఓ గిరిజన కుటుంబం రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామం గిరిజనులు శ్రీరాములునాయక్, వారి కుటుంబానికి చెందిన గడ్డి వాము స్థలం గత 15 సంవత్సరాల నుండి వారి ఆధీనంలోనే వుంది.కానీ ఇప్పుడు వైఎస్సార్ హౌసింగ్ స్కీం కింద ఈ స్థలాన్ని గ్రామస్థులకు పట్టాలు పంపిణీ చేయడానికి బలవంతంగా కళ్యాణదుర్గం తహీసిల్దర్ వారు ఖాళీ చేపించడం జరిగింది. బాధితులు మేము కూడా పేద వారు ఈ స్థలం మాదే మాకు కూడా పట్టాలు ఇవ్వండని తాహిసిల్దార్ కు విన్నవించిన పటికి స్పందిచలేదని తమకు న్యాయం చేయాలని కళ్యాణదుర్గం తాహిసిల్ద కార్యాలయం ముందు వంట సామాగ్రి తో సహా కుటుంబ సభ్యుల తో కలిసి నిరసన తెలుపుతూ బైఠాయించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.