ETV Bharat / state

'ఉపాధి హామీ పథకం కింద పనులు మంజూరు చేయాలి'

author img

By

Published : Jun 5, 2020, 1:58 PM IST

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

thurpumalapalem villagers clashed with the  kaligiri zonal authorities
తూర్పుమాలపాలెంలో అధికారులతో గ్రామస్థుల ఘర్షణ

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఉపాధి హామీ పనులలోని అవకతవకలను అధికారుల ముందు బయటపెట్టి ..వారిని నిలదీశారు. లాక్​డౌన్ ఉన్నందున పేదలకు ఆకలితో అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఉపాధి హామీ పనులలోని అవకతవకలను అధికారుల ముందు బయటపెట్టి ..వారిని నిలదీశారు. లాక్​డౌన్ ఉన్నందున పేదలకు ఆకలితో అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీచూడండి. తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.