ETV Bharat / state

వేరు శనగ వాము దగ్ధం.. రైతుకు భారీ నష్టం - konganapalli coconut crop set fire news

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కొంగనపల్లి గ్రామంలోని వేరుశనగ వాము అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చినా.. భారీ నష్టం జరిగింది.

set fire to crop
కొంగనపల్లిలో వేరుశనగ పంటకు నిప్పు
author img

By

Published : Apr 10, 2021, 8:17 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. మండలంలోని కొంగనపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాల వేరు సెనగ వాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే పంట మొత్తం కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. మండలంలోని కొంగనపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాల వేరు సెనగ వాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే పంట మొత్తం కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

అధికారుల నిర్లక్ష్యంతోనే నా భర్త మృతి: దేవపుత్ర భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.