ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం - subramanya swamy rathostavam at parigi news

అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

subramanya swamy rathostavam at ananthapur district
కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం
author img

By

Published : Jan 2, 2020, 1:35 PM IST

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ఇదీ చదవండి:

అనంతపురంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు


Intro:యాంకర్ వాయిస్ .అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో వెలసివున్న ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్టి సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని పెన్నా నది తీరాన వెలసిన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై నుంచి వేడుకగా రథోత్సవం నిర్వహించారు రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు .ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిగి పోలీసులు నిర్వహించారు


Body:subramanya swamy


Conclusion:rathostavam

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.