ETV Bharat / state

రైలు కింద పడి ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య - ananthapuram district crime

ప్రేమ విఫలమైందనే కారణంతో ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనే లోకమనుకుంటున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

STUDENT SUCIDE IN ANANTAHPURAM DISTRICT
రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Feb 23, 2020, 11:43 PM IST

ప్రేమ విఫలమైందని రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఓ ఐటీఐ విద్యార్థి రైలు కింద పడి చనిపోయిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన విద్యార్థి సాయి అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. గత కొంతకాలంగా ముభావంగా ఉన్న సాయి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంతోనే సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని స్నేహితులు తెలిపారు.

ఇదీ చదవండి:

'సాయంత్రం వేళ నోరూరించే అల్పాహారం'

ప్రేమ విఫలమైందని రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఓ ఐటీఐ విద్యార్థి రైలు కింద పడి చనిపోయిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన విద్యార్థి సాయి అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. గత కొంతకాలంగా ముభావంగా ఉన్న సాయి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంతోనే సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని స్నేహితులు తెలిపారు.

ఇదీ చదవండి:

'సాయంత్రం వేళ నోరూరించే అల్పాహారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.