ETV Bharat / state

విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

author img

By

Published : Jun 2, 2020, 4:33 PM IST

విద్యుత్ తీగ తగిలి 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలంలో జరిగింది.

small boy died in anantapur dst due to current shock
small boy died in anantapur dst due to current shock

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం తండాలో విషాదం నెలకొంది. గాలివానకు గ్రామంలో ఉండే సర్వీస్ వైర్ తెగిపడింది. రోడ్డుపై పడిపోయిన వైర్​ను స్థానికులు స్తంబానికి చుట్టిపెట్టారు. ఉదయం చరణ్ అనే (9) బాలుడు ఆడుకుంటూ విద్యుత్ వైర్​ను తాకాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిందండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదీ చూడండి

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం తండాలో విషాదం నెలకొంది. గాలివానకు గ్రామంలో ఉండే సర్వీస్ వైర్ తెగిపడింది. రోడ్డుపై పడిపోయిన వైర్​ను స్థానికులు స్తంబానికి చుట్టిపెట్టారు. ఉదయం చరణ్ అనే (9) బాలుడు ఆడుకుంటూ విద్యుత్ వైర్​ను తాకాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిందండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదీ చూడండి

నాటుసారా స్థావరాలపై దాడులు... వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.