ETV Bharat / state

గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు - గుంతకల్లులో దుకాణాలకు జరిమానా

అనంతపురం జిల్లా గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు వేశారు కోవిద్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు. ఐదు దుకాణాలకు రూ. 20 వేలవరకు జరిమానా విధించారు.

seb officers fines to shops at guntakallu
గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు
author img

By

Published : Jul 22, 2020, 8:35 AM IST

కరోనా కట్టడిలో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై 20వేల వరకు జరిమానాలు విధించారు. ఎవరైనా అనధికారికంగా దుకాణాలు తెరిచిన.. నిబంధనలు పాటించకుండా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అందరూ సహాయంగా ఉండాలన్నారు.

కరోనా కట్టడిలో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై 20వేల వరకు జరిమానాలు విధించారు. ఎవరైనా అనధికారికంగా దుకాణాలు తెరిచిన.. నిబంధనలు పాటించకుండా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అందరూ సహాయంగా ఉండాలన్నారు.

ఇదీ చూడండి. 'వారికి ప్రత్యేక ఆసుపత్రులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.