అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి పంచాయతీకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి... వైకాపా మద్దతుదారులుగా నామినేషన్ వేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గన్మెన్లు, ఇతర మండలాలకు చెందిన నాయకులు బెదిరించి తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. తమ పంచాయతీలో బలవంతపు విత్డ్రా చేయించారని ఆంజనేయులు కుటుంబ సభ్యులు విమర్శించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రీ పోలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం