అనంతపురం జిల్లా తలుపుల మండలం అక్కసానిపల్లి, వీరప్పగారిపల్లి గ్రామాల్లో రూ.1.31 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనున్న సిమెంట్ రోడ్ల పనులకు కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు.
నాణ్యతలో రాజీ పడొద్దని పంచాయితీరాజ్ ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అన్ని గ్రామాల రహదారులను మెరుగు పరుస్తామని చెప్పారు. సర్పంచులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: