ETV Bharat / state

'ఆ దేవాలయం కోసమే పీసీసీ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా' - pcc raghuveera reddy news in anantha puram

దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసం సమయాన్ని కేటాయించాలని ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.

మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
author img

By

Published : Jan 17, 2020, 9:29 PM IST

Updated : Jan 17, 2020, 9:38 PM IST

మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి...గత ఐదు ఏళ్లుగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసమే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చిందని సుధాకర్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల్లో సమయం కేటాయించేందుకు పీసీసీ పదవి రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరారన్నారు. సోనియా గాంధీ మొదట ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదని, ఎట్టేకేలకు తిరిగి ఆమోదించారని మాజీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్​గా నియమితులైన.. సాకె శైలజానాథ్​కు అభినందలు తెలిపారు. తామంతా కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.

ఇవీచదవండి

క్రికెట్ బంతి తగిలి బాలుడు మృతి

మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి...గత ఐదు ఏళ్లుగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసమే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చిందని సుధాకర్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల్లో సమయం కేటాయించేందుకు పీసీసీ పదవి రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరారన్నారు. సోనియా గాంధీ మొదట ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదని, ఎట్టేకేలకు తిరిగి ఆమోదించారని మాజీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్​గా నియమితులైన.. సాకె శైలజానాథ్​కు అభినందలు తెలిపారు. తామంతా కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.

ఇవీచదవండి

క్రికెట్ బంతి తగిలి బాలుడు మృతి

Intro:దేవాలయ నిర్మాణం కోసం రఘువీరా రెడ్డి రాజీనామాను అధిష్టానం ఆమోదించడం జరిగింది అంటూ మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారు. కుటుంబ సభ్యుల చిరకాల కోరిక అయినా దేవాలయ నిర్మాణం కొరకు రఘువీరా రెడ్డి పిసిసి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దేవాలయ నిర్మాణ పనుల్లో సమయం కేటాయించేందుకు పి సి సి పదవి రాజీనామా పత్రమును ఆమోదించాలని అధిష్టానాన్ని కోరారు. సోనియా గాంధీ అందుకు వారించారు. ఎట్టకేలకు రాజీనామాను ఆమోదించారు.


Conclusion:ప్రస్తుతం పిసిసి చీఫ్గా కొత్తగా ఎన్నుకోబడ్డ సాకే శైలజానాథ్ గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నుకోబడ్డ నాయకులకు అభినందనలు తెలిపారు.



యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.


మొబైల్ నెంబర్. : 8019247116.
Last Updated : Jan 17, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.