ETV Bharat / state

చిలమత్తూరులో 434 కర్ణాటక మద్యం ప్యాకెట్ల పట్టివేత

author img

By

Published : May 28, 2021, 9:56 PM IST

Updated : Jun 8, 2021, 2:06 PM IST

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, 46 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

chilamatturu
చిలమత్తూరులో కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 46 మద్యం సీసాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎవరైనా మద్యం రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇది సంగతి:

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 46 మద్యం సీసాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎవరైనా మద్యం రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇది సంగతి:

పోలీసుల తనిఖీలు..లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం

Last Updated : Jun 8, 2021, 2:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.