ETV Bharat / state

బసినేపల్లి సమీపంలో 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - gutti mandal latest news

బసినేపల్లి గ్రామ సమీపంలోని నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు దాడులు చేశారు. 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు గుత్తి సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలియజేశారు.

police raids on basinepalli village and caught 2500 litres of cheap liquor
నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు దాడులు
author img

By

Published : Jul 11, 2020, 3:08 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ హెచ్చరించారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పీఆర్​సీ తండాలో 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.