ETV Bharat / state

మామిడి తోటలో పేకాట.. 10 మంది అరెస్ట్

అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Jun 13, 2021, 9:02 PM IST

gamblers arrest
gamblers arrest

అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది చరవాణులు, నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు, రూ.24 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది చరవాణులు, నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు, రూ.24 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.


ఇదీ చదవండి: online Cheating: ఆన్​లైన్​లో ఇన్వర్టర్ ఆర్డర్ చేస్తే.. బండరాయి వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.