ETV Bharat / state

గౌడనహళ్ళిలో పొలంబడి కార్యక్రమం - అనంతపురంలో వేరుశనగ రైతుల కష్టాలు

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి గ్రామంలో పొలంబడి కార్యక్రమం జరిగింది. వేరుశనగ పంటలో వచ్చే తెగుళ్ల నివారణపై అధికారులు రైతులకు సూచనలు చేశారు.

Polambadi program in Gowdanahalli
గౌడనహళ్ళిలో పొలంబడి కార్యక్రమం
author img

By

Published : Aug 14, 2020, 11:08 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఆ గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం రైతులతో కలసి వారి పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశెనగ పంటలో ఆకుముడత, ఆకుపచ్చ పురుగు, అగ్గి సీడు వంటి రోగాలు... నివారించేందుకు కషాయాలు వాడాలని రైతులకు అధికారులు సుచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు భరోసా కేంద్రాల అధికారులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఆ గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం రైతులతో కలసి వారి పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశెనగ పంటలో ఆకుముడత, ఆకుపచ్చ పురుగు, అగ్గి సీడు వంటి రోగాలు... నివారించేందుకు కషాయాలు వాడాలని రైతులకు అధికారులు సుచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు భరోసా కేంద్రాల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.