ETV Bharat / state

వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి - planted the paddy mla

ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు ప్రజల పనుల్లో పాలు పంచుకుంటారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి సాధారణమే అయినా ఏ ఎన్నికలు లేని సమయంలోనూ అలా చేయడం విశేషం. శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మహిళలతో కలిసి వరి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

planted the paddy mla
వరినారు నాటిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
author img

By

Published : Feb 1, 2020, 8:29 PM IST

వరినారు నాటిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం జిల్లా శింగనమలలో మహిళతో కలిసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వరినారు నాటారు. శింగనమల చెరువును స్థానికులకు అందుబాటులో తెచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు మహిళా రైతులతో ముచ్చటించారు.

ఇదీ చూడండి:తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్'

వరినారు నాటిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం జిల్లా శింగనమలలో మహిళతో కలిసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వరినారు నాటారు. శింగనమల చెరువును స్థానికులకు అందుబాటులో తెచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు మహిళా రైతులతో ముచ్చటించారు.

ఇదీ చూడండి:తిరుపతి ఐఐటీలో నేటి నుంచి 'తిరుఉత్సవ్'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.