ETV Bharat / state

చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలప్పీన్స్ కార్యాలయం

author img

By

Published : Apr 7, 2020, 12:31 AM IST

Updated : Jun 4, 2020, 3:11 PM IST

ఫిలిప్పీన్స్​లో తెలుగు విద్యార్ధుల మృతిపై చంద్రబాబు లేఖకు స్పందన వచ్చింది.. మృతదేహాలను స్వరాష్ట్రానికి తరలించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఫిలిపైన్స్​లోని భారతీయ రాయబారి కార్యాలయం తెలిపింది.

చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలప్పీన్స్ కార్యాలయం
చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలప్పీన్స్ కార్యాలయం

ఫిలిప్పీన్స్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం విద్యార్ధులు మృతిచెందారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్​కు చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబు, జైశంకర్​లను ట్యాగ్ చేస్తూ ఫిలిప్పీన్స్ ఎంబసి స్పందించింది.మృతుల కుటుంబ సభ్యులతో, స్థానిక అధికారులతో సంప్రదించామన్నారు. వంశీ, రేవంత్ మృతదేహాలను భారత దేశానికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నామనామని ఎంబసి తెలిపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని రాయబారి కార్యాలయం పేర్కొంది.

philippines-amabsy-response-to-cbn-letter-about-the-death-of-telugu-students-in-philippines
చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలప్పీన్స్ కార్యాలయం

ఇదీ చూడండి ఫిలిప్పిన్స్‌లో రాష్ట్ర వాసి మృతి... విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

ఫిలిప్పీన్స్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం విద్యార్ధులు మృతిచెందారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్​కు చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబు, జైశంకర్​లను ట్యాగ్ చేస్తూ ఫిలిప్పీన్స్ ఎంబసి స్పందించింది.మృతుల కుటుంబ సభ్యులతో, స్థానిక అధికారులతో సంప్రదించామన్నారు. వంశీ, రేవంత్ మృతదేహాలను భారత దేశానికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నామనామని ఎంబసి తెలిపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని రాయబారి కార్యాలయం పేర్కొంది.

philippines-amabsy-response-to-cbn-letter-about-the-death-of-telugu-students-in-philippines
చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలప్పీన్స్ కార్యాలయం

ఇదీ చూడండి ఫిలిప్పిన్స్‌లో రాష్ట్ర వాసి మృతి... విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

Last Updated : Jun 4, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.